Exclusive

Publication

Byline

తెలంగాణ పదో తరగతి ఫలితాలపై అప్డేట్, మే మొదటి వారంలో విడుదల

భారతదేశం, ఏప్రిల్ 23 -- తెలంగాణ పదో తరగతి ఫలితాలపై అప్డేట్ వచ్చింది. మే నెల మొదటి వారంలో టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. మెమోలపై సర్కార్ నిర్ణయం కోసం ఎస్ఎస్సీ బోర్డు ఎదురుచ... Read More


ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నబిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్‌ - తెలుగు వెబ్‌సిరీస్‌కు సీక్వెల్ వ‌చ్చేస్తోంది!

భారతదేశం, ఏప్రిల్ 23 -- బిగ్‌బాస్ విన్న‌ర్ నిఖిల్ మ‌లియ‌క్క‌ల్ ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోన్నారు. ఫ‌స్ట్ టైమ్ ఓ వెబ్‌సిరీస్ చేయ‌బోతున్నాడు. అది కూడా ఓ సీక్వెల్ వెబ్‌సిరీస్ కావ‌డం గ‌మ‌నార్హం. గ‌త ఏడాది ఆహా ... Read More


స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కానీ ఈ సందర్భాల్లో మాత్రం స్నానం చేయకూడదని ఆయుర్వేదం చెబుతోంది

Hyderabad, ఏప్రిల్ 23 -- స్నానం మన దినచర్యలో ముఖ్యమైన భాగం. ముఖ్యంగా ఎండాకాలంలో రెండు, మూడు సార్లు స్నానం చేస్తే తప్ప విశ్రాంతిగా అనిపించదు. స్నానం చేసిన వెంటనే అలసట అంతా తగ్గి మూడ్ చాలా ఫ్రెష్ గా మార... Read More


'పేరుకే టీఆర్ఎఫ్.. నిజానికది లష్కరేనే..!' పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ మూలాలివే..

భారతదేశం, ఏప్రిల్ 23 -- పహల్గామ్ లో మంగళవారం పర్యాటకులపై జరిగిన దాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF) ప్రకటించింది. ఈ టీఆర్ఎఫ్ పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా 201... Read More


ఈ మలయాళం మూవీ ఓ డిఫరెంట్ థ్రిల్లర్.. యూట్యూబ్‌లో తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు.. జోజు జార్జ్, ఐశ్వర్య రాజేష్ జంటగా..

Hyderabad, ఏప్రిల్ 23 -- మలయాళం థ్రిల్లర్స్ అంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరేమో. ముఖ్యంగా ఓటీటీ వచ్చిన తర్వాత అక్కడి సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయి ఇక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాంటి థ్రిల్లర్... Read More


ఏపీ టెన్త్ ఫలితాల్లో కాకినాడ విద్యార్థినికి 600/600 మార్కులు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థినికి 598 మార్కులు

భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. టెన్త్ ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే విద్యార్థిని 600/600 మార్కులు సాధించింది. ఈ బాలిక కాకినాడ నగరంలోని భాష్యం పాఠశాలలో... Read More


నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ కాకుండా చూడాల్సిన అవార్డ్ విన్నింగ్ చిల్డ్ర‌న్ మూవీస్ ఇవే - వీటిపై ఓ లుక్కేయండి!

భారతదేశం, ఏప్రిల్ 23 -- నేష‌న‌ల్ అవార్డుల‌ను గెలుచుకున్న బెస్ట్ చిల్డ్ర‌న్ మూవీస్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా విభిన్న‌మైన క‌థాంశాల‌తో తెర‌కెక్కిన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ... Read More


ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల ఫీల్డ్ వెరిఫికేషన్ - ప్రతి 200 ఇండ్లకు ప్రత్యేకాధికారి, తాజా ఆదేశాలివే

Telangana, ఏప్రిల్ 23 -- ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఏ మాత్రం పక్కదోవ పట్టకుండా. అర్హులైన వారికే ఇళ్లను కేటాయించాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో లబ... Read More


మగవారికి వచ్చే టెస్టికల్ క్యాన్సర్ గురించి అపోహలను వదిలేయండి, అదెందుకు వస్తుందో తెలుసుకోండి

Hyderabad, ఏప్రిల్ 23 -- వృషణ క్యాన్సర్ మగవారిలో అరుదుగా వస్తుంది. వృషణాలలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందినప్పుడు ఇది జరుగుతుంది. వృషణ క్యాన్సర్ గురించి ఎంతో తక్కువ మందికే అవగాహణ ఉంది. వృషణంలో గట్టి... Read More


శ్రీనగర్‌కు క్యాన్సలేషన్ ఛార్జీలు వసూలు చేయని విమానయాన సంస్థలు!

భారతదేశం, ఏప్రిల్ 23 -- హల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో శ్రీనగర్‌కు ప్రయాణించే తమ ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఓ విషయాన్ని ప్రకటించింది. ఎయిర్ ఆసియా కూడా ఏప్రిల్ 30, 2025 వరకు శ్రీనగర్‌కు వెళ్లే విమానాలకు రద్... Read More